తపస్ మహిళా ఉపాధ్యక్షురాలిగా స్వప్నశ్రీ
NEWS Mar 19,2025 09:42 am
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్)మెదక్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా స్వప్నశ్రీ ఎన్నికయ్యారు. ఈ మేరకు మెదక్ జిల్లా మహిళా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వరూప రాణి, సుజాత ప్రకటించారు. స్వప్నశ్రీది ప్రాథమిక ఉన్నత పాఠశాల చెట్ల తిమ్మాయిపల్లి, మసాయిపేట్ మండలం. ఈ సందర్బంగా స్వప్నశ్రీ మాట్లాడుతూ.. జిల్లాలో తపస్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.