నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులు
NEWS Mar 19,2025 04:07 pm
నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు నూతనంగా ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులను నిజామాబాద్ - 2 డిపో నుండి నడుపుతున్నారు. నిత్యం 6 ట్రిప్పులు నడుపుతున్నట్లు నిజామాబాద్ 2 డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఉ. 05.45 గంటలకు నిజామాబాద్ బయలుదేరుతుందన్నారు. తర్వాత 06.30, 07.15 , 3.45 గంటలకు సిద్ధిపేటకు బస్సులు 2.15, 3.15, నడుస్తాయన్నారు. అలాగే, సిద్దిపేట నుండి నిజామాబాద్ కు కూడా 6 ట్రిప్పులు నడుపుతున్నామన్నారు.