బంగారు మెట్ట గ్రామంలో అరిపాక అర్జున. కొండమ్మ దంపతుల కుమారులు.జగన్ . రమేష్.లు ఇద్దరు పైడితల్లి అమ్మ వారు పండుగ ఘనంగా నిర్వహించారు . కుటుబం అంతా కలిసి చిన్నప్పన్న పాలెం లో వెలసియున్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ mptc దొండా శ్రీను. మాజీ సర్పంచ్ తమరాన దాసు. క్లస్టర్ ఇంఛార్జి సాయం శేషు. ఎంపీటీసీ ఎల్లపు జగ్గారావు. మరియు సాయం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు