ఎల్లమ్మ ఆలయం వద్ద చైన్ స్నాచింగ్
NEWS Mar 18,2025 04:58 pm
మెట్పల్లి: వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయం వద్ద బంగారం అపరించుకుపోయారు దొంగలు. నిర్మల్ జిల్లా మునిపల్లి మండలం లక్ష్మణ చంద గ్రామానికి చెందిన దొండ రమ్య కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్న అనంతరం వంట చేసుకొని తింటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి వెనుక నుంచి 2 తులాల మంగళ సూత్రాన్ని అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.