టెన్త్ విద్యార్థులకు 'ఆత్మీయ వీడ్కోలు'
NEWS Mar 18,2025 11:06 am
దేవగిరి పట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు "ఆత్మీయ వీడ్కోలు సమావేశం" నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DNR ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాప్ రెడ్డి విద్యార్థులు స్ఫూర్తి పొందేలా సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రి అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.