కృతిమ మేధ తరగతుల ప్రారంభం
NEWS Mar 15,2025 01:44 pm
మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి మేకల చంద్రశేఖర్ కృత్రిమ మేధ (AI) తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీసు రాజేందర్ రెడ్డి, మల్లికార్జున్, బద్దం రాజారెడ్డి, తరి విక్రమ్, జిన్నా శ్రీకాంత్, ఉపాధ్యా యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.