ఆసుపత్రి సందర్శించిన కాంగ్రెస్ నాయకులు
NEWS Mar 13,2025 12:44 am
జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ విభాగంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా. సిద్దం ఉజ్వల్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ పేషెంట్స్ లకు మరిన్ని పడకల కావాలని కోరారు. వారు స్పందించి తొందరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
.