జత్వాని కేసులో ఐపీఎస్ ల సస్పెన్సన్ పొడిగింపు
NEWS Mar 12,2025 05:09 pm
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి జత్వాని కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ ల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్. ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ కాంతి రానా టాటా, విశాల్ గున్ని, పీఎస్ఆర్ ఆంజనేయుల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది.