ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఘన సన్మానం
NEWS Mar 13,2025 04:38 pm
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనుల కోసం బెల్లంపల్లి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగాకలిసి శాలువాతో సన్మానించారు. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిప్ప మనోహర్, నాయకులు , మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ నిజాం, దళిత సంఘాల ఐక్య వేదిక పట్టణ అధ్యక్షుడు కుంభాల రాజేష్ , తదితరులు ఉన్నారు.