విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ
NEWS Mar 11,2025 10:57 pm
నాగలిగిద్ద మండలం కరస్ గుత్తి గంగారాం తండా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యా యులు తులసి రావు, మానస మాట్లాడుతూ.. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యా యులుగా విధులు నిర్వహించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నంత శిఖరాలకు చేరాలని ఉపాధ్యాయుల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హిరమన్, రవింధర్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు సందర్శించారు.