మాజీ సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం
NEWS Mar 11,2025 01:14 pm
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ కీలక మీటింగ్ కు హాజరయ్యారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్. రేపటి నుంచి జరగనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు .సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ఇప్పటికే ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని తెలిపారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.