ఘనంగా 'శిలాక్షరం' పుస్తకావిష్కరణ
NEWS Mar 09,2025 03:13 pm
హన్మకొండ: రచయిత గన్నోజు ప్రసాద్ రాసిన 'శిలాక్షరం' పుస్తకావిష్కరణ, అంకితోత్సవ కార్యక్ర మం దేవగిరిపట్నం పరివార్ ఆధ్వర్యంలో తాడిచెర్ల రవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి కసిరెడ్డి వెంకటరెడ్డి పుస్తకావిష్కరణ చేశారు. DNR ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్డ ప్రతాప్ రెడ్డికి ఈ పుస్తకా న్ని అంకితమిచ్చారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆంజనేయ రాజు, చక్రవర్తుల శ్రీనివాస్ పొట్లపల్లి శ్రీనివాసరావు, గడ్డం లక్ష్మణ్, దిలీప్ రావు. అనురాధ, చిలకమర్రి సంజీవ తదితరులు పాల్గొన్నారు.