జహీరాబాద్:పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిపారు. ఈ వేడుకలను నామా సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నామ స్రవంతి - రవి కిరణ్ దంపతులు కేక్ కట్ చేసి, మహిళ నాయకులకు సన్మానించి జ్ఞాపికలను అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.