మెట్ పల్లి కెమెరా క్లబ్ క్రికెట్ టీం కి ఏఎంసీ చైర్మన్ సన్మానం
NEWS Jan 30,2025 07:55 am
వరుస విజయలతో ఊపు మీద ఉన్న మెట్ పల్లి కెమెరా క్లబ్ క్రికెట్ టీం కి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ సన్మానం చేశారు. ఫోటో గ్రాఫర్ సమస్యలని కూడా సానుకూలంగా స్పందించిడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుజ్జెటి శ్రీనివాస్ , పిట్ల రామ్ ప్రసాద్, మామిడాల పవన్, శంభోజీ వివేక్, అరుణ్, రవి రమేష్, రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఖుతుబ్ ఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు.