రాయచోటి కొత్తపేటలో గల సైనిక్ అండ్ నవోదయ కోచింగ్ సెంటర్ నుండి ఇరువురు విద్యార్థులు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎంపికయ్యారు. రాయచోటి కి చెందిన నితిన్ రెడ్డి, రాకేష్ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తమ నివాసం నందు విద్యార్థులను అభినందించారు. పట్టణంలోని విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత బాగా చదవాలని మంత్రి ఆకాంక్షించారు