డిప్యూటీ సిఎంను కలవాలని ఆయన వీర అభిమాని అమరావతికి సైకిల్ యాత్ర
NEWS Jan 27,2025 05:39 pm
అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామం కొల్లిమల్ల పెంటారావు మూగవాడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ మూగవాడు ఆయన కోసం మొక్కు తీర్చుకోడానికి అయోధ్యకు వెళ్ళాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం మాట్లాడినప్పుడు ఈ మూగవాడు కూడా సనాతన ధర్మం కోసం ఆల్ ఇండియా సైకిల్ యాత్ర బయలుదేరి అన్ని దేవస్థానలను దర్శించుకున్నారు. పవన్ ని కలవాలని అమరావతికి సైకిల్ యాత్ర చేస్తున్నారు.