జనసేన పార్టీ గణతంత్ర దినోత్సవం
NEWS Jan 26,2025 10:03 am
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరుట్ల పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు నోట్ బుక్స్, పెన్స్, మిఠాయిల పంపిణీ చేశారు. ఈ వేడుకలో జనసేన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు, జన సైనికులు సాయికృష్ణ, విజయ్, అనిల్, అభినవ్, సంజీవ్, రంజిత్ అరవింద్, వినయ్, సురేష్, ప్రశాంత్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు