బీజేపీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2025 08:47 am
కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్, రుద్ర శ్రీనివాస్, బింగి వెంకటేష్, బీజేపీ, BJYM నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.