కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2025 08:48 am
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ B. తిరుపతి జాతీయ జెండా పతాకావిష్కరణ గావించారు . కార్యక్రమంలో చైర్ పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమిది పవన్ ,కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీ జువ్వాడి నర్సింగరావు, వార్డ్ కౌన్సిలర్స్ ,కో- ఆప్షన్ సభ్యులు, పట్టణ పుర ప్రముఖులు, కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.