జేఏసీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2025 08:51 am
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్టుపల్లి పట్టణంలోని కోరుట్ల నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు బర్ల సాయన్న, జేఏసీ సభ్యుల జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బౌద్ధ దమ్మ బిక్షులు బంతి సత్య బోధ, బుద్ధ రతన్ బీహార్. ఎస్సీ , ఎస్టీ జేఏసీ సంఘ సభ్యులు మేకల హన్మండ్లు, బాల్క శంకర్, బోడే లక్ష్మణ్, గోరుమంతుల సురేందర్ , సామెల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.