Download our app
✖
Download our app
తిరుమలలో గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2025 05:59 am
తిరుమలలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫీడ్బ్యాక్ సిస్టంతో భక్తులకు మరింత సౌకర్య వంతమైన దర్శనం కల్పించడమే తమ ధ్యేయమన్నారు. టీటీడీ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై 96 శాతం భక్తుల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
Top News
LATEST NEWS Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....
LATEST NEWS Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....
LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...
LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...
LATEST NEWS Feb 13,2026 06:16 pm
బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి 115 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ...
LATEST NEWS Feb 13,2026 06:16 pm
బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి 115 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ...
⚠️ You are not allowed to copy content or view source