కోరుట్లలో జాతీయ ఓటర్ దినోత్సవం
NEWS Jan 26,2025 08:56 am
కోరుట్ల పట్టణంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో జివాకర్, రెడ్డి, డీఎస్పీ రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్, తాహశీల్దార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.