Download our app
✖
Download our app
తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Jan 23,2025 05:23 am
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 62 వేల 223 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 704 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.10 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.
Top News
LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...
LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...
LATEST NEWS Feb 13,2026 06:10 pm
జగిత్యాల: జీవన్రెడ్డి అనుచరుల హవా
జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్ 12, బీజేపీ 4, బీఆర్ఎస్ 4 వార్డుల్లో విజయం సాధించారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం,...
LATEST NEWS Feb 13,2026 06:10 pm
జగిత్యాల: జీవన్రెడ్డి అనుచరుల హవా
జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్ 12, బీజేపీ 4, బీఆర్ఎస్ 4 వార్డుల్లో విజయం సాధించారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం,...
LATEST NEWS Feb 13,2026 05:15 pm
60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే విజయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరగ్గా, సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. మొత్తం మున్సిపాలిటీలు -116 కాంగ్రెస్...
LATEST NEWS Feb 13,2026 05:15 pm
60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే విజయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరగ్గా, సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. మొత్తం మున్సిపాలిటీలు -116 కాంగ్రెస్...
⚠️ You are not allowed to copy content or view source