వర్ష ఆధ్వర్యంలో కంటిపరీక్ష శిబిరం
NEWS Jan 23,2025 05:33 am
బెల్లంపల్లి పట్టణం వంద పడకల ఆసుపత్రిలో హైదరాబాద్ స్పెషల్ డాక్టర్లతో కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి అవసరం అయినవారికీ ఆపరేషన్లు, కళ్ళ జోడులు అందచేశారు. ఆసుపత్రిలో కంటి పరీక్షలు నిర్వహించిన వారికీ బెల్లంపల్లి డాక్టర్ సుచరిత, ఆపరేషన్ తరువాత తీసుకోవాల్సిన వాటిపై జాగ్రత్త లు పలు సూచనలు చేశారు, ఆమె వెంట సిబ్బంది సౌజన్య, ఆశా వర్కర్లు ఉన్నారు.