జిల్లా రా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షునిగా
మైలారపు రాంబాబు ఏకగ్రీవ ఎన్నిక
NEWS Jan 22,2025 06:20 pm
జగిత్యాల జిల్లా రా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షునిగా మైలారపు రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా రా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. రాష్ట్ర అధ్యక్షులు గణపతి రెడ్డి శాలువాతో సత్కరించారు. మెట్ పల్లి ఆర్యవైశ్య సంఘం సభ్యులు, శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.