మార్కాజి ఇంతేజమి కమిటీ సభ్యులకు సన్మానం చేసిన జువ్వాడి
NEWS Jan 21,2025 04:52 pm
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ నూతన అధ్యక్షులు మహమ్మద్ అక్తర్ జానీ, మహమ్మద్ రజియోద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహీం, సభ్యులందరికీ కోరుట్ల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జువ్వాడి నర్సింగ్ రావు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ ఆఫీస్, అడ్వకేట్ రజాక్, మొహీం, రహిమాన్, కాజా అజీమ్, గఫార్, మైనార్టీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.