మార్కాజి ఇంతేజమి కమిటీ సభ్యులకు సన్మానం
NEWS Jan 20,2025 06:17 pm
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ అధ్యక్షుడు అక్తర్ జానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహీంలకు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ షేక్ మక్బూల్ హుసేని శాలువాల, పూలమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ ఆఫీస్, ఖలీమ్ జానీ, సల్మాన్, షరీఫ్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.