నిజామాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, BRS MLC కల్వకుంట్ల కవితని వారి నివాసంలో కలిశారు మెట్ పల్లి పట్టణానికి చెందిన BRSV స్టేట్ జనరల్ సెక్రటరీ మెడిచెలిమెల నాని. ఈ సందర్బంగా శబరిమల అయ్యప్ప తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సమావేశంలో BRS నాయకులు పాల్గొన్నారు.