శబరిమలకు TGRTC మెట్ పల్లి డిపో బస్సు - భక్తులకు సన్మానం
NEWS Jan 20,2025 05:20 pm
మెట్ పల్లి బస్ డిపో నుండి శబరిమల వెళ్ళడానికి సూపర్ లగ్జరీ బస్ బుక్ చేసికొన్నందుకు డిపో దేవరాజ్, మంత్రి. అంజయ్య, వివేక్, ప్రవీణ్ ని శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవరాజు డిపో మేనేజర్, ఏ. ఎమ్. ఫ్ రెడ్డి, పవన్ ఆఫీసు సూపరింటిడెంట్, నౌసిలాల్ డిసి, నాగన్న, ఎస్ ప్రభాకర్ ఆయిల్స్, నారాయణ టీఐ అగయ్య సెక్యూరిటీ, నగేష్, రాఘవ ఉద్యోగస్తులందరు పాల్గొన్నారు.