మార్కాజి ఇంతేజమి కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహీంకి సన్మానం
NEWS Jan 18,2025 11:51 am
మెట్ పల్లి: మార్కాజి ఇంతేజమి కమిటీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్ పల్లి యూత్ కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రెటరీ తైసిల్ ఖాన్, మొహీం, రైసోద్దీన్ లను శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో, మోసిన్ ఖాన్ రాయల్ మెకానిక్ వర్క్స్), సాజిద్, సమీ, తదితరులు పాల్గొన్నారు.