గట్టాడి వర్షిత సన్మానం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
NEWS Jan 18,2025 11:45 am
మెట్ పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని గట్టాడి వర్షిత ఈనెల 21 న పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక అయింది. తాను ప్రదర్శించబోయే ప్రాజెక్ట్ అంశం సహజ వ్యవసాయ పద్ధతులలో భాగంగా మల్టీపర్పస్ క్రాఫ్ట్ ప్రొటెక్టర్ ప్రాజెక్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి 25 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తుమ్మనపల్లి రాంప్రసాద్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్ పాల్గొన్నారు.