మోదీ, అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం
NEWS Jan 14,2025 11:57 am
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మెట్ పల్లి పాత బస్టాండ్ వద్ద స్థానిక రైతులు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అర్వింద్ కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మెట్ పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ మాట్లాడుతూ.. జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర చేశామని, రైతుల కలను బీజేపీ నెరవేర్చిందన్నారు.