అక్తర్ జానీని సన్మానించిన కరంచంద్
NEWS Jan 13,2025 06:00 pm
మెట్ పల్లి పట్టణ మర్కతే ఇంతే జామి కమిటీ నూతన అధ్యక్షుడు అక్తర్ జానీని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ సన్మానించారు. మెట్ పల్లిలోని ఆయన నివాస పార్టీ కార్యాలయంలో వారిని అభినందిస్తూ శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీనియర్ న్యాయవాదులు అబ్దుల్ హఫీజ్, రజాక్ లతోపాటు ఎండి రైసోద్దిన్, జియా, సాదక్, కలీంజానీ, జావేద్, రెహమాన్, జమాల్ తదితరులు పాల్గొన్నారు.