న్యాయవాదుల డైరీలు ఆవిష్కరణ
NEWS Jan 13,2025 03:47 pm
మెట్ పల్లి కోర్టు ఆవరణలో న్యాయవాదులకు సంబంధించిన 2025 సంవత్సరపు డైరీలను న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాంబాబు జనరల్ సెక్రెటరీ న్యాయవాదులు వెంకట నరసయ్య, వజ్జల శ్రీనివాస్, సుదర్శన్, దయాకర్ వర్మ, గంగారాజం, ఆనంద్ గౌడ్, వెంకటేశ్వర్లు, నర్సాగౌడ్ రాజేష్ శెట్టి, రాజేశ్వర్ గౌడ్, రఘు, వంశీ, వేణు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.