సూక్ష్మ సాగు పథకం ప్రారంభం
NEWS Jan 13,2025 10:25 am
నారావారిపల్లెలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు గాను సూక్ష్మ సాగు పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలకు నిత్యావసరాలు సరఫరా చేసేందుకు గాను డోర్ డెలివరీ యాప్ ఈజీమార్ట్ తో ఒప్పందం చేసుకున్నారు సీఎం. అనంతరం చిన్న పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన ప్రాజెక్టును పరిశీలించారు.