జర్నలిస్టులను సన్మానించిన మున్సిపల్ చైర్మన్
NEWS Jan 12,2025 04:44 pm
కామారెడ్డి పట్టణం కళాభారతిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు, రక్తదాన సమూహ నిర్వాకులు TNSF బాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సంఘ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పాత్రికేయులు వినోద్, రాములను సత్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు మారుతీ RK గ్రూప్ సి ఈ ఓ జైపాల్ రెడ్డి, జిల్లా రక్తదాతల చైర్మన్ బాలు పాల్గొన్నారు.