వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా శివప్రసాద్
NEWS Jan 11,2025 05:42 am
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షులుగా రొళ్ల మండలానికి చెందిన మాజీ మంత్రి నరషే గౌడ్ తనయుడు డాక్టర్ శివప్రసాద్ నియమితులైనట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి అందిస్తానని పేర్కొంటూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు.