నిజామాబాద్లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్కి హోస్ట్గా వ్యవహరించింది శ్రీముఖి. ఈ మూవీకి నిర్మాత దిల్ రాజు, శిరీష్ లను ఉద్దేశించి శ్రీముఖి చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. రామ- లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్లు, మనం ఆ రోజుల్లోనే విన్నాం. ఇద్దరూ ఒరిజినల్ రామ లక్ష్మణులు ఒకరు దిల్ రాజు అయితే, మరొకరు శిరీష్ అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో శ్రీముఖి దిగి వచ్చింది తనను మన్నించాలని కోరింది.