రోడ్డు ప్రమాద బాధితులకు నగద రహిత చికిత్స
NEWS Jan 07,2025 09:59 pm
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోందన్నారు. ఇప్పటికే చండీగఢ్ , అస్సాంలో పైలట్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద రూ. 1.5 లక్షల వరకు చికిత్స పొందుతారని తెలిపారు. ఇది ఎన్ హెచ్ ఏ సహకారంతో అందజేస్తామన్నారు.