మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదలు
జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్
NEWS Jan 07,2025 03:12 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సఖి సెంటర్లో రిజిస్టర్లని తనిఖీ చేస్తూ క్లిస్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా. నరేష్, తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్ సీఈవో అటుకుల శ్రీనివాస్, సఖి కేంద్రం సీఏ కట్కూరి లావణ్య, సఖి సిబ్బంది పాల్గొన్నారు.