మెట్ పల్లిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయాలని వినతి
NEWS Jan 06,2025 02:14 pm
యువజన సంఘల ఆధ్వర్యంలో మెట్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం అందించారు. మెట్ పల్లిలోని పాత బస్టాండ్ డిపో సర్కిల్ వద్ద, ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉందని, ఒక కానిస్టేబుల్ నియమించాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు దోమకొండ రమేష్, ఆర్మూర్ రంజిత్ జెట్టి నరేందర్, k రాజు, సునీల్, పురుషోత్తం పాల్గొన్నారు.