విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
NEWS Jan 04,2025 12:33 pm
నూజివీడు లోని ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు మంత్రి కొలుసు పార్థసారథి. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారితో ముచ్చటిస్తూ హాస్టల్ సౌకర్యాలు, టీచింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. విద్యా రంగానికి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు.