ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుక
NEWS Jan 03,2025 09:30 am
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయురాల్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు శివప్రసాద్, మొహజొద్దీన్, స్వర్ణలత, రాధ, అర్చనలు, విద్యార్థులు పాల్గొన్నారు.