డాక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం
NEWS Jan 02,2025 03:39 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీ గండి రామన్న దత్తసాయి మందిరం నందు నిర్మల్ కి చెందిన ప్రముఖ వైద్యులు డా.రమేష్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మైన్ భురజ్ ,ధర్మకర్తలు ,సురేష్, రమేష్ రెడ్డి , వేణుగోపాల కృష్ణ , రాంరమేష్ ఆలయ పూజారులు భక్తులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.