భారత ఆటగాళ్ల తీరుపై సీరియస్ అయ్యాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సీరీస్ ఆడుతోంది. ఈ సందర్బంగా ఇప్పటికే భారత జట్టు 2 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. డ్రెస్సింగ్ రూమ్ లో తాను మాట్లాడిన మాటలు ఎలా బయటకు వచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమ్ స్పిరిట్ అనేది ముఖ్యమన్నారు.