Logo
Download our app
తిరుమ‌ల‌లో పెరిగిన ర‌ద్దీ
NEWS   Jan 02,2025 03:16 am
తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీ‌వారిని 69,630 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 18,965 మంది త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఈవో వెల్ల‌డించారు. భ‌క్తులు 3 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

Top News


SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
LATEST NEWS   Feb 12,2026 09:23 pm
2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని...
LATEST NEWS   Feb 12,2026 09:23 pm
2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని...
LATEST NEWS   Feb 12,2026 09:19 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
దేశవ్యాప్త సమ్మె భాగంగా చోడవరం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని...
LATEST NEWS   Feb 12,2026 09:19 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
దేశవ్యాప్త సమ్మె భాగంగా చోడవరం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని...
⚠️ You are not allowed to copy content or view source