Logo
Download our app
దుర్గ‌మ్మ స‌న్నిధిలో చంద్ర‌బాబు
NEWS   Jan 01,2025 03:59 pm
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిలో వెల‌సిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ చైర్మ‌న్ , పూజారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని అమ్మ వారిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసి తీరుతామ‌న్నారు.

Top News


LATEST NEWS   Feb 12,2026 04:34 pm
ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం-విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అడ్జర్న్ అయ్యిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత కీలక అంశాలు చర్చించగా,...
LATEST NEWS   Feb 12,2026 04:34 pm
ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం-విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అడ్జర్న్ అయ్యిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత కీలక అంశాలు చర్చించగా,...
LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...
LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...
LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....
LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....
⚠️ You are not allowed to copy content or view source