Logo
Download our app
ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు
NEWS   Jan 01,2025 04:33 pm
ప‌సుపు రైతుల చిర‌కాల కోరిక తీర బోతోంద‌న్నారు ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్. ఇందూరు కేంద్రంగానే ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉంద‌న్నారు. ఈ ఏడాదిలో బోర్డును ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. నవోదయ పాఠశాలతో పాటు ఆర్‌వోబీల నిర్మాణం పూర్తి చేయిస్తాన‌ని చెప్పారు. .బోధన్‌, నిజామాబాద్‌లో 2 కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించామని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాన‌న్నారు.

Top News


SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
SPORTS   Feb 12,2026 09:27 pm
ఇషాన్ విధ్వంసం.. 6, 6, 6, 6, 4
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నమీబియాతో జ‌రుగుతున్న మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులు...
LATEST NEWS   Feb 12,2026 09:23 pm
2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని...
LATEST NEWS   Feb 12,2026 09:23 pm
2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని...
LATEST NEWS   Feb 12,2026 09:19 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
దేశవ్యాప్త సమ్మె భాగంగా చోడవరం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని...
LATEST NEWS   Feb 12,2026 09:19 pm
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
దేశవ్యాప్త సమ్మె భాగంగా చోడవరం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని...
⚠️ You are not allowed to copy content or view source