2025కు విద్యార్థుల స్వాగతం
NEWS Dec 31,2024 08:11 pm
కథలాపూర్ మండలంలోని నూతన సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులు తెలిపారు. వారు కళాధర పబ్లిక్ పాఠశాలలో విద్యార్థులు 2024 బై బై చెప్పి 2025 కు స్వాగతం పలికారు. పాఠశాలలో విద్యార్థులు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు కలధర పబ్లిక్ స్కూల్ చైర్మన్ గడ్డం భూమరెడ్డి, డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కమలాకర్, ఉపాధ్యాయులు ప్రవీణ, సంధ్య, రాజేశ్వరి, రమేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.