Logo
Download our app
మురళీకృష్ణ దేవాలయంలో పుష్పాభిషేకం
NEWS   Dec 31,2024 05:52 am
మెట్‌ప‌ల్లి: అంగరంగ వైభవంగా మురళీకృష్ణ దేవాలయంలో పుష్పాభిషేకం మెట్‌ప‌ల్లి పట్టణంలోని మురళీకృష్ణ దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పుష్పాభిషేక కార్యక్రమం నిర్వ‌హించారు. అధ్యక్షులు మైలారపు లింబాద్రి, లక్ష్మీ దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Feb 12,2026 04:34 pm
ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం-విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అడ్జర్న్ అయ్యిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత కీలక అంశాలు చర్చించగా,...
LATEST NEWS   Feb 12,2026 04:34 pm
ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం-విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అడ్జర్న్ అయ్యిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత కీలక అంశాలు చర్చించగా,...
LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...
LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...
LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....
LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....
⚠️ You are not allowed to copy content or view source